విజయదుర్గ అమ్మవారికి సహస్ర మందారార్చన
ABN , First Publish Date - 2022-09-11T05:17:38+05:30 IST
విజయదుర్గ అమ్మవారికి సహస్ర మందారార్చన
శ్రీకాకుళం కల్చరల్: పౌర్ణమి సందర్భంగా నగరంలోని నానుబాలవీధిలో ఉన్న విజయదుర్గా అమ్మవారికి శనివారం అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణశర్మ ఆధ్వర్యంలో సహస్ర మందారాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.