శిల్పాశ్రమాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2022-01-19T06:31:01+05:30 IST
తాడేపల్లిగూడెం పట్టణంలోని దేవికారాణి ఉడయార్ శిల్పాశ్రమాన్ని తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మంగళవారం సందర్శించారు.
తాడేపల్లిగూడెం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం పట్టణంలోని దేవికారాణి ఉడయార్ శిల్పాశ్రమాన్ని తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మంగళవారం సందర్శించారు. దేవికారాణి ఉడయార్, ఆమె తనయుడు చేసే శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతుం దని అభినందించారు. మధు సూదనాచారిని దేవికారాణి ఉడయార్ సత్కరించారు.