రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌గా హరిబాబు

ABN , First Publish Date - 2022-12-20T23:46:55+05:30 IST

రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌గా కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయా మోపాధ్యా యుడు కె.హరిబాబు నియమితులయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘ సర్వసభ్య సమా వేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌గా హరిబాబు

కాశీబుగ్గ: రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘం సాంకేతిక కమిటీ చైర్మన్‌గా కాశీబుగ్గ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయా మోపాధ్యా యుడు కె.హరిబాబు నియమితులయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర అథ్లెటిక్స్‌ సంఘ సర్వసభ్య సమా వేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరిబాబు ఎనిమిదేళ్లుగా సాంకేతిక కమిటీ కన్వీనర్‌గా, అంతకుముందు పదేళ్లు పీఈటీ సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. హరిబాబు నియామకంపై రాష్ట్ర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి విజయ్‌కుమార్‌, రాష్ట్ర పీఈటీ సంఘం సంయుక్త కార్యదర్శి తవిటయ్య, జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, కాశీబుగ్గ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేసి అభినందించారు.

Updated Date - 2022-12-20T23:46:57+05:30 IST