లోకేశ్‌ను కలిసిన చౌదరి బాబ్జీ

ABN , First Publish Date - 2022-12-09T23:33:53+05:30 IST

టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివా సంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధన లక్ష్మి దంపతులు శుక్రవారం కలిశారు.

లోకేశ్‌ను కలిసిన చౌదరి బాబ్జీ
లోకేష్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న బాబ్జీ దంపతులు

ఎచ్చెర్ల: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివా సంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధన లక్ష్మి దంపతులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పార్టీ పరి స్థితులను లోకేశ్‌ తమతో చర్చించిన ట్టు బాబ్జీ తెలిపారు. వచ్చే నెలలో చేప ట్టనున్న పాదయాత్రను విజయవంతం చేసేం దుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, పార్టీ గెలుపే ధ్యేయంగా శ్రేణులంతా ముందుకు కదలాలని దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. లోకేశ్‌ను కలిసిన వారిలో ఎస్‌ఎంపురం మాజీ సర్పంచ్‌ చౌదరి అవినాష్‌, మాజీ ఎంపీటీసీ గొంటి నర్సింగరావు ఉన్నారు.

Updated Date - 2022-12-09T23:34:11+05:30 IST