ఆదర్శనీయుడు ఎర్రన్నాయుడు
ABN , First Publish Date - 2022-11-02T23:30:11+05:30 IST
కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆదర్శనీయుడని టీడీపీ నాయకులు అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆదర్శనీయుడని టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు బుధవారం ఎర్రన్నాయుడి వర్ధంతి కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
- ఆంధ్రజ్యోతి బృందం