భట్టుపల్లిలో బాదుడే బాదుడు
ABN , First Publish Date - 2022-07-03T04:14:06+05:30 IST
మండలంలోని భట్టుపల్లి గ్రామంలో టీడీపీ నా యకులు శనివారం బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
పీసీపల్లి, జూలై 2 : మండలంలోని భట్టుపల్లి గ్రామంలో టీడీపీ నా యకులు శనివారం బాదుడేబాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. వి ద్యుత్, బస్సు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచి ప్ర జల నడ్డి విరుస్తోందని టీడీపీ మండలాధ్యక్షుడు వేమూరి రామయ్య అ న్నారు. రాత్రి బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలో కరెం ట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కా ర్యక్రమంలో నాయకులు చలంచర్ల యోగయ్య, డబ్బుగొట్టు వేణు, పు ల్లారెడ్డి, మల్లికార్జున, కోమటిగుంట్ల వీరయ్య, మాచర్లు, మల్లికార్జున, ఎబి నేజర్, రత్తయ్యయాదవ్, సుబ్బరాయుడు, సత్తిరెడ్డి పాల్గొన్నారు.