రీసర్వేపై సచివాలయ సిబ్బందికి శిక్షణ

ABN , First Publish Date - 2022-11-11T23:21:46+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం రీసర్వేపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది.

రీసర్వేపై సచివాలయ సిబ్బందికి శిక్షణ
రీసర్వేపై శిక్షణ ఇస్తున్న డిప్యూటీ సర్వేయర్‌ శ్రీనివాసులు

సంగం, నవంబరు 11: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం రీసర్వేపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. మండలంలో త్వరలో చేపట్టబోయే రీసర్వేపై డిప్యూటీ సర్వేయర్‌ శ్రీనివాసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు లక్ష్మీప్రసన్న, ఈవోఆర్డీవో అప్పాజీ, సర్వేయర్‌ శోభన్‌బాబు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:21:48+05:30 IST