నిత్యాన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
ABN , First Publish Date - 2022-09-19T04:43:29+05:30 IST
పెంచలకోన క్షేత్రంలో నిత్యాన్నదాన పథకానికి అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన మీగడ శేషారెడ్డి, రమాదేవి కుమారుడు ప్రసాద్ రూ.1,01,116 విరాళాన్ని శ్రీవారి ఆలయంలో ఆదివారం అందించినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ప్రకటించారు. దాతలు శ్రీవార్లను దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారన్నారు.
రాపూరు, సెప్టెంబరు 18: పెంచలకోన క్షేత్రంలో నిత్యాన్నదాన పథకానికి అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన మీగడ శేషారెడ్డి, రమాదేవి కుమారుడు ప్రసాద్ రూ.1,01,116 విరాళాన్ని శ్రీవారి ఆలయంలో ఆదివారం అందించినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ప్రకటించారు. దాతలు శ్రీవార్లను దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారన్నారు.