AP News: మల్లన్నకు హుండీ ఆదాయం రూ. 5.76 కోట్లు

ABN , First Publish Date - 2022-11-24T21:24:23+05:30 IST

Nandyal: శ్రీశైలం (Srisailam)లో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కార్తీక మాసంలో 22 రోజులకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రూ.5,76,42,000 ఆదాయం వచ్చిందని

AP News: మల్లన్నకు హుండీ ఆదాయం రూ. 5.76 కోట్లు

Nandyal: శ్రీశైలం (Srisailam)లో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కార్తీక మాసంలో 22 రోజులకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రూ.5,76,42,000 ఆదాయం వచ్చిందని దేవాలయ అధికారులు తెలిపారు. అలాగే 391 గ్రాముల బంగారం,8 కేజీల వెండిని భక్తులు సమర్పించారని, విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీ లెక్కింపులో కనిపించాయని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-24T21:24:24+05:30 IST