ఉత్తరద్వారంలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం
ABN , First Publish Date - 2022-01-13T13:59:59+05:30 IST
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
కర్నూలు: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సంధర్భంగా ఉదయం 4 గంటల నుండి ఆలయం తెరుచుకుంది. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు.