ఆలయ జీర్ణోద్ధరణకు విరాళం

ABN , First Publish Date - 2022-08-11T06:02:52+05:30 IST

కోవెలకుంట్ల మండల పరిధిలోని గుళ్లదుర్తి గ్రామంలో వెలసిన వీరభధ్రస్వామి గుడి జీర్ణోద్ధరణకు డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి రూ.1,66,000వేలు విరాళం గ్రామ పెద్దలకు బుధవారం అందజేశారు.

ఆలయ జీర్ణోద్ధరణకు విరాళం

కోవెలకుంట్ల, ఆగస్టు 10: కోవెలకుంట్ల మండల పరిధిలోని గుళ్లదుర్తి గ్రామంలో వెలసిన వీరభధ్రస్వామి గుడి జీర్ణోద్ధరణకు డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి రూ.1,66,000వేలు విరాళం గ్రామ పెద్దలకు బుధవారం అందజేశారు. పురాతన వీరభద్రస్వామి దేవాలయం  అభివృద్ధికి ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-11T06:02:52+05:30 IST