పేలిన సెల్ఫోన
ABN , First Publish Date - 2022-08-18T05:05:47+05:30 IST
పాములపాడులో బుధవారం చార్జింగ్ పెట్టిన సెల్ఫోన పేలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
పాములపాడు ఆగస్టు 17: పాములపాడులో బుధవారం చార్జింగ్ పెట్టిన సెల్ఫోన పేలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాములపాడుకు చెందిన షేఖ్ ముర్తుజా అనే వ్యక్తి తన సెల్ఫోనను చార్జింగ్కు పెట్టగా కాసేపటికే అది భారీ శబ్దంతో పేలి పోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ముర్తుజా ఈ మొబైల్ను జూలై 13న నందికొట్కూరులో కొనుగోలు చేసినట్లు తెలిపారు.