AP News: పార్వతీపురం జిల్లాలో అర్ధరాత్రి ఏనుగుల బీభత్సం

ABN , First Publish Date - 2022-12-19T08:12:07+05:30 IST

జిల్లాలోని కొమరాడ మండలం రావి కర్రవలస గ్రామంలో అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

AP News: పార్వతీపురం జిల్లాలో అర్ధరాత్రి ఏనుగుల బీభత్సం

పార్వతీపురం మన్యం: జిల్లాలోని కొమరాడ మండలం రావి కర్రవలస గ్రామంలో అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని నాలుగు ఆవులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో రెండు ఆవులు మృతి చెందగా... మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏనుగుల దాడులతో గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-19T08:25:19+05:30 IST