వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
ABN , First Publish Date - 2022-06-27T05:52:02+05:30 IST
వాల్మీకిపురం పట్టణ పడ మర పొలిమేరల్లోని ధర్మప థంలో ఆదివారం షిరిడీసా యి సాలిగ్రామ తిరునారా యణ ఽథార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
వాల్మీకిపురం, జూన్ 26: వాల్మీకిపురం పట్టణ పడ మర పొలిమేరల్లోని ధర్మప థంలో ఆదివారం షిరిడీసా యి సాలిగ్రామ తిరునారా యణ ఽథార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామి వారికి అభిషేకం, అర్చన, తోమాలసేవ లతో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈకార్యక్రమాలలో ట్రస్టు వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.