ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం
ABN , First Publish Date - 2022-10-06T05:30:00+05:30 IST
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని టీ డీపీ నాయకులు పేర్కొన్నారు.
బాదుడే బాదుడులో టీడీపీ నేతలు
వీరపునాయునిపల్లె, అక్టోబరు 6: ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం మండలంలోని బుసిరెడ్డిపల్లె, యరమలపల్లె, పోచిమరెడ్డిపల్లె గ్రామాలలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం ని యోజకవర్గం ఇనచార్జి పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు బాదుడే బాదుడు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ జిల్లా ఉ పాధ్యక్షుడు అంకిరెడ్డి, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి గండి ఓబయ్య యాదవ్, మండల నాయకులు భాస్కర్రెడ్డి, తలపనూరు గంగిరెడ్డి, గుజ్జుల నారాయణయాదవ్, సీతారామయ్య, తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు.