ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2022-08-12T05:09:24+05:30 IST
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించా లని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రమే్షబాబు వాహనదారులను హెచ్చరించారు. పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆటోలను తనిఖీ చేసి మల్టీ టోన్ హారన్లు, మ్యూజిక్ సిస్టమ్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
ట్రాఫిక్ ఎస్ఐ రమే్షబాబు
రాయచోటి టౌన్, ఆగస్టు 11: ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించా లని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని రాయచోటి ట్రాఫిక్ ఎస్ఐ రమే్షబాబు వాహనదారులను హెచ్చరించారు. పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆటోలను తనిఖీ చేసి మల్టీ టోన్ హారన్లు, మ్యూజిక్ సిస్టమ్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే యూనిఫాం లేని ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్లో ఆటో డ్రైవర్లు బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్ మరో నాలుగు రోజులు కొనసాగుతుందని తెలియజేశారు.