‘బీసీలను గౌరవించింది టీడీపీ మాత్రమే’
ABN , First Publish Date - 2022-12-07T00:20:13+05:30 IST
బీసీ సామాజికవర్గాన్ని అన్ని విధాల గౌరవించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిల్లి సత్తిబాబులు పేర్కొన్నారు. కరప శివారు పేపకాయలపాలెంలో మంగళవారం వారు
కరప, డిసెంబరు 6: బీసీ సామాజికవర్గాన్ని అన్ని విధాల గౌరవించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిల్లి సత్తిబాబులు పేర్కొన్నారు. కరప శివారు పేపకాయలపాలెంలో మంగళవారం వారు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం టీడీపీ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ బుంగా సింహాద్రి పాల్గొన్నారు.