ఎస్వీబీసీ సీఈవో బదిలీ
ABN , First Publish Date - 2022-06-29T07:45:39+05:30 IST
టీటీడీ నిర్వహణలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన సీఈవోగా వైవీకే షణ్ముఖ కుమార్ నియమితులు కానున్నారు.
డిప్యుటేషన్పై ఐఎ్ఫఎస్ అధికారి వైవీకే షణ్ముఖ కుమార్ నియామకం