కార్యకర్తలను దరిచేరనివ్వని పోలీసులు
ABN , First Publish Date - 2022-09-28T06:08:01+05:30 IST
విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని కలి సేందుకు విచ్చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీ సులు అడ్డుకున్నారు.
రేణిగుంట: విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని కలి సేందుకు విచ్చేసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీ సులు అడ్డుకున్నారు. బారీకేడ్ల వద్దకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు పోలీసులతో కొంత సమయం వాగ్వాదానికి దిగారు. డీఎస్పీ రామచంద్ర చొరవతో బారీకేడ్స్ వరకు అనుమతించడంతో శాంతించారు. అక్కడి నుంచే సీఎంకు అభివాదం చేశారు.