డీఈడీ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-07-05T07:18:57+05:30 IST
డీఈడీ 2018-20 మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన, గతేడాది ఫెయిలైన విద్యార్థుల ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు పరీక్షల సహాయ కమిషనరు ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), జూలై 4: డీఈడీ 2018-20 మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన, గతేడాది ఫెయిలైన విద్యార్థుల ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు పరీక్షల సహాయ కమిషనరు ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఒక సబ్జెక్టుకు రూ.500 చెప్పున ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.