రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప

ABN , First Publish Date - 2022-12-07T00:00:00+05:30 IST

రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్పను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.

రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు శుభాకాంక్షలు తెలుపుతున ఎంపీ రెడ్డెప్ప

పుంగనూరు రూరల్‌, డిసెంబరు 6: రక్షణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డెప్పను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎంపీ రెడ్డెప్ప స్పీకర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ తనను నియమించడానికి కృషి చేసిన ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-07T00:00:02+05:30 IST