టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ బీజేపీ ధర్నా
ABN , First Publish Date - 2022-03-09T20:16:29+05:30 IST
టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ పరిపాలన భవనం ముందు బీజేపీ ధర్నాకు దిగింది.

తిరుపతి: టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ పరిపాలన భవనం ముందు బీజేపీ ధర్నాకు దిగింది. పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్కు కేటాయించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పద్మావతి నిలయాన్ని భక్తులకే కేటాయించాలని కోరారు. టీటీడీ చైర్మన్ నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయని మండిపడ్డారు.