AP News: 26 రోజుల హుండీ ఆదాయం రూ. 3,85,45000

ABN , First Publish Date - 2022-12-20T21:05:12+05:30 IST

Nandyal: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండీల్లోని నగదును లెక్కించారు. 26 రోజులకు రూ.3,85,45,858 ఆదాయం వచ్చిందని ఈవో లవన్న

AP News: 26 రోజుల హుండీ ఆదాయం రూ. 3,85,45000

Nandyal: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండీల్లోని నగదును లెక్కించారు. 26 రోజులకు రూ.3,85,45,858 ఆదాయం వచ్చిందని ఈవో లవన్న తెలిపారు. 240.500 మిల్లీ గ్రాముల బంగారం, 9.580 కిలోల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ హుండీ లెక్కింపులో వచ్చిందన్నారు.

Updated Date - 2022-12-20T21:05:13+05:30 IST