చలివేంద్రాన్ని వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2021-04-14T04:52:42+05:30 IST
చలివేంద్రాన్ని వినియోగించుకోవాలి
చేవెళ్ల: చలివేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని గుండాల పీఏసీఎస్ చైర్మన్ నక్క బుచ్చిరెడ్డి అన్నారు. దాత ఎస్ఆర్ లాజిస్టిక్స్ చైర్పర్సన్ తిప్పని కాంత్రెడ్డి ఆధ్వర్యంలో గుండాల గ్రామంలో మంగళవారం పీఏసీఎస్ చైర్మెన్ చలివేంద్రం ప్రార ంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మా జీ చైర్మన్ పోలీస్ దయాకర్రెడ్డి, వార్డుసభ్యులు నర్సింలు, కుమార్, ఆర్గనైజర్లు మ హమ్మద్ వాజిద్, బి.యాదయ్య, గ్రామస్థు లు పోలీస్ రంగారెడ్డి, అంతిరెడ్డి, టి.రంగారెడ్డి, జె.రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.