రెండు కార్లు ఢీ.. మహిళకు గాయాలు

ABN , First Publish Date - 2021-10-22T05:24:40+05:30 IST

రెండు కార్లు ఢీ.. మహిళకు గాయాలు

రెండు కార్లు ఢీ.. మహిళకు గాయాలు

షాద్‌నగర్‌ రూరల్‌: షాద్‌నగర్‌ శివారు దూసకల్‌ బైపాస్‌ చౌరస్తాలో గురువారం రెండు కార్లు ఢీకొన్న ప్ర మాదంలో షాద్‌నగర్‌ వైపు వెళ్లే కారు లో ఉన్న లక్ష్మీదేవి(45) గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి షాద్‌నగర్‌కు వస్తున్న కారు చౌరస్తా వద్ద షాద్‌నగర్‌ వైపు టర్న్‌ అవుతుండగా.. హైదరాబాద్‌ వైపు వెళ్తున్న మరోకారు ఢీకొంది. దీంతో మహిళకు గాయాలయ్యాయి.

Updated Date - 2021-10-22T05:24:40+05:30 IST