శోభాయమానంగా జగన్నాధ రథయాత్ర

ABN , First Publish Date - 2021-07-13T04:58:38+05:30 IST

శోభాయమానంగా జగన్నాధ రథయాత్ర

శోభాయమానంగా జగన్నాధ రథయాత్ర
సంస్కృతీ టౌన్‌షిప్‌లో స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు

ఘట్‌కేసర్‌ : పోచారం మున్సిపాలిటీలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో సోమవారం జగన్నాధ రథయాత్రను శోభాయమానంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం టౌన్‌షిప్‌లో భక్తియోగా క్లబ్‌ ఆధ్వర్యంలో రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్డియా నాయక్‌, కౌన్సిలర్‌ హరిప్రసాద్‌రావు, ఉద్యోగులు, టౌన్‌షిప్‌ వాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T04:58:38+05:30 IST