అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
ABN , First Publish Date - 2021-05-09T05:01:43+05:30 IST
అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
పూడూరు: మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిరిగాయపల్లి మాజీ సర్పంచ్ గోపియాదవ్(55) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్లో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డి, పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్, పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు.