గవర్నర్ దత్తాత్రేయను కలిసిన ఆచారి
ABN , First Publish Date - 2021-09-03T04:55:48+05:30 IST
గవర్నర్ దత్తాత్రేయను కలిసిన ఆచారి
![గవర్నర్ దత్తాత్రేయను కలిసిన ఆచారి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆమనగల్లు: జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి గురువారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని దిల్కుష్ గెస్ట్ హౌజ్లో దత్తాత్రేయను కలిసి పలు విషయాలపై చర్చించినట్లు ఆచారి తెలిపారు.