రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-01-14T04:20:59+05:30 IST
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రో డ్డు ప్రమాదంలో సంతోష్కుమార్(34) మృతి చెందిన ట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.
![రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సదాశివనగర్, జనవరి 13: మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రో డ్డు ప్రమాదంలో సంతోష్కుమార్(34) మృతి చెందిన ట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆ ర్మూర్ మండలం సూర్పియల్ గ్రామానికి చెందిన సతీ ష్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భా ర్య గర్భవతి కావడంతో స్వగ్రామానికి ద్విచక్రవాహ నంపై వస్తుండగా అడ్లూర్ ఎల్లారెడ్డి బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పడంతో రోడ్డుకు అవతలివైపు పడ్డాడు. అ క్కడికక్కడే మృతిచెందాడు. ఆయన తల్లి నర్సాభాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.