శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు రాం జగన్‌

ABN , First Publish Date - 2021-07-30T04:55:47+05:30 IST

బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొలువు దీరిన వేంకటేశ్వర స్వా మిని గురువారం సినీనటుడు రాంజగన్‌ దర్శించుకున్నా రు.

శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు రాం జగన్‌
టీటీడీలో పూజలు చేస్తున్న సినీ నటుడు

బీర్కూర్‌, జూలై 29: బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొలువు దీరిన వేంకటేశ్వర స్వా మిని గురువారం సినీనటుడు రాంజగన్‌ దర్శించుకున్నా రు. ఆలయ కమిటీ సభ్యులు రాం జగన్‌ను శాలువాతో సన్మానించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం ఉండటం ఆనందంగా ఉందని రాం జగన్‌ అన్నారు. ఆయ న వెంట ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్‌, నర్సరాజు తదితరులున్నారు.

Updated Date - 2021-07-30T04:55:47+05:30 IST