27న పట్టుబడిన వాహనాల వేలం
ABN , First Publish Date - 2021-07-25T05:43:24+05:30 IST
ఈ నెల 27న బాన్సువాడ ఎక్సైజ్ సర్కిల్ కార్యా లయం వద్ద పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ సంతోష్రెడ్డి తెలిపారు.
బాన్సువాడ, జూలై 24: ఈ నెల 27న బాన్సువాడ ఎక్సైజ్ సర్కిల్ కార్యా లయం వద్ద పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ సంతోష్రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు వాహనం వేలం వే యనున్నామని, ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు