చెరువు కట్టను ధ్వంసం చేసిన ముగ్గురిపై కేసు
ABN , First Publish Date - 2021-11-23T06:30:31+05:30 IST
దేవరకొండ మండ లం తూర్పుపల్లి గ్రామశివారులోని చెరువు కట్టను ఈ నెల20న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేశారు.
![చెరువు కట్టను ధ్వంసం చేసిన ముగ్గురిపై కేసు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దేవరకొండ, నవంబరు 22: దేవరకొండ మండ లం తూర్పుపల్లి గ్రామశివారులోని చెరువు కట్టను ఈ నెల20న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇరిగేషన్ ఏఈ శ్రీధర్ ఫిర్యాదు మేరకు కేసు న మోదుచేసి చెరువును అక్రమంగా తవ్విన ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.