సూర్యాపేటలో 2కే రన్ను ప్రారంభించిన మంత్రి జగదీష్
ABN , First Publish Date - 2021-01-22T13:52:58+05:30 IST
ట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్పై స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా 2కే రన్ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు.
సూర్యాపేట: పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్పై స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా 2కే రన్ కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.