134రోజులు రూ.13.32లక్షల ఆదాయం
ABN , First Publish Date - 2021-08-10T07:04:10+05:30 IST
మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహు డి క్షేత్రంలో హుండీలను సోమవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ కె.మహేందర్కుమార్ పర్యవేక్షణలో లెక్కించారు.
![134రోజులు రూ.13.32లక్షల ఆదాయం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081001323638/08102021013342n68.jpg)
మట్టపల్లి లక్ష్మీనృసింహుడి హుండీ లెక్కింపు
మఠంపల్లి, ఆగస్టు 9 : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహు డి క్షేత్రంలో హుండీలను సోమవారం దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ కె.మహేందర్కుమార్ పర్యవేక్షణలో లెక్కించారు. ఈ ఏడాది మార్చి 26 నుంచి సోమవారం వరకు (నాలుగు నెలల 14రోజులు)గాను రూ.13,32,282లు వచ్చాయని ఆలయ ధర్మకర్తలు చెన్నూ రి విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో సరికొండ నవీన్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బందితో పాటు శ్రీసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.