తడిచెత్తను ఎరువుగా మార్చుకోవాలి
ABN , First Publish Date - 2021-12-31T17:00:28+05:30 IST
తడి చెత్తను ఇళ్లలోనే ఎరువుగా మార్చుకొని మొక్కలకు వాడాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత సూచించారు.
![తడిచెత్తను ఎరువుగా మార్చుకోవాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/192112311658/12312021161149n21.jpg)
హుస్నాబాద్, డిసెంబరు 30: తడి చెత్తను ఇళ్లలోనే ఎరువుగా మార్చుకొని మొక్కలకు వాడాలని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత సూచించారు. గురువారం ఆమె హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డును ఆత్మ నిర్బర్ వార్డుగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, కౌన్సిలర్ గూళ్ల రాజు, రవికుమార్, సరళ తదితరులు పాల్గొన్నారు.