ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-07-13T05:20:02+05:30 IST
మండలంలోని ఘన్పూర్ తండాలో పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశామని ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తెలిపారు.
![ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కంగ్టి, జూలై 12: మండలంలోని ఘన్పూర్ తండాలో పేకాట స్థావరంపై దాడి చేసి ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశామని ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తెలిపారు. రూ.3,750 నగదును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు.