ఉమ్మడి జిల్లాలో మూడు కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-01T05:11:01+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 7404 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఉమ్మడి జిల్లాలో మూడు కరోనా కేసులు

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 31 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 7404 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2207 పరీక్షలు, నారాయణపేట జిల్లాలో 814 పరీక్షలు, నాగర్‌కర్నూలు జిల్లాలో 1220 పరీక్షలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 430 పరీక్షలు చేయగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. వనపర్తి జిల్లాలో 2733 పరీక్షలకు మూడు కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2022-01-01T05:11:01+05:30 IST