పెబ్బేరులో రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-01-21T03:44:25+05:30 IST

పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని సత్యసాయి రైస్‌ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.

పెబ్బేరులో రేషన్‌ బియ్యం పట్టివేత
బియ్యాన్ని పరిశీలిస్తున్న పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి

-  రైస్‌ మిల్లు సీజ్‌

పెబ్బేరు, జనవరి20: పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని సత్యసాయి రైస్‌ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 350 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, మిల్లును సీజ్‌ చేసినట్లు ఆమె తెలిపారు. 


Updated Date - 2021-01-21T03:44:25+05:30 IST