ప్రజావాణికి 29 ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-03-23T05:05:47+05:30 IST
కలెక్టరేట్లో సోమవా రం జరిగిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ హరిచందన తెలిపారు.
![ప్రజావాణికి 29 ఫిర్యాదులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నారాయణపేట టౌన్, మార్చి 22 : కలెక్టరేట్లో సోమవా రం జరిగిన ప్రజావాణికి 29 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ హరిచందన తెలిపారు. ఇందులో భూ సమస్యలు 17, ఇతర సమస్యలవి 12 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు వీటిని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు.