ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2021-02-06T04:52:06+05:30 IST

కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.

ఇద్దరికి కరోనా

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 5 : కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఉమ్మ డి పాలమూరు జిల్లాలో శుక్రవారం ఇద్దరికి మాత్రమే కరోనా నిర్ధారణ అయ్యింది. అం దులో ఒకటి మహబూబ్‌నగర్‌లో, మరొకటి నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో కేసులు నమోదు కాలేదు.

Updated Date - 2021-02-06T04:52:06+05:30 IST