ఇద్దరికి కరోనా
ABN , First Publish Date - 2021-02-06T04:52:06+05:30 IST
కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
![ఇద్దరికి కరోనా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మహబూబ్నగర్, ఫిబ్రవరి 5 : కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఉమ్మ డి పాలమూరు జిల్లాలో శుక్రవారం ఇద్దరికి మాత్రమే కరోనా నిర్ధారణ అయ్యింది. అం దులో ఒకటి మహబూబ్నగర్లో, మరొకటి నాగర్కర్నూల్ జిల్లాల్లో నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో కేసులు నమోదు కాలేదు.