అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-07-28T05:53:45+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందు కనే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తు న్నారని ఎమ్మెల్యే దాసరి మ నోహర్‌రెడ్డి అన్నారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రేషన్‌కార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే దాసరి

కాల్వశ్రీరాంపూర్‌, జూలై 27: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందు కనే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తు న్నారని ఎమ్మెల్యే దాసరి మ నోహర్‌రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మె ల్యే మాట్లాడుతూ అన్ని వర్గా లు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. అనంతరం రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి, డెత్‌ రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఎంపీపీ నూ నేటి సంపత్‌యాదవ్‌, జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు రామచంద్రారెడ్డి, పురుషోత్తం, వైస్‌ఎంపీపీ శిరీషఅనీల్‌, సర్పంచ్‌ శ్రీదేవిరాజు, ఎంపీ టీసీ సువర్ణ, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ కొట్టె సుజాతరవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:53:45+05:30 IST