కారుణ్య నియామక పత్రాలు అందజేత
ABN , First Publish Date - 2021-05-09T05:23:14+05:30 IST
సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధీలో 18 మందికి శనివారం ఆర్జీ-3 జీఎం మనోహర్ కారుణ్య నియామక పత్రాలను అంద జేశారు.
రామగిరి, మే 8: సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ పరిధీలో 18 మందికి శనివారం ఆర్జీ-3 జీఎం మనోహర్ కారుణ్య నియామక పత్రాలను అంద జేశారు. జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్జీ-3 ఉపాధ్య క్షుడు గౌతం శంకరయ్య, అధికారులు రఘుపతి, విలాస్శ్రీనివాస్ పోతేధార్, రవీం దర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.