కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-05T06:10:30+05:30 IST

కరోనా బారిన పడ్డ వారు వైద్యుల సూచనల మే రకు చికిత్స పొందాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అమ్ముల లక్ష్మణ్‌ పేర్కొ న్నారు

కరోనా బాధితులకు సరుకులు పంపిణీ
రాజేశ్వర్‌రావుపేటలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న లక్ష్మణ్‌

మెట్‌పల్లి రూరల్‌, మే 4 : కరోనా బారిన పడ్డ వారు వైద్యుల సూచనల మే రకు చికిత్స పొందాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అమ్ముల లక్ష్మణ్‌ పేర్కొ న్నారు. మంగళవారం మండలంలోని రాజేశ్వరరావుపేట గ్రామంలో కరోనా బారి న పడ్డ కుటుంబాలకు అధైర్యపడవద్దని 25కిలోల సన్న బియ్యం, పప్పులను అం దజేశారు. తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు.  

ఇబ్రహీంపట్నం : మండలంలోని రాజేశ్వర్‌రావుపేట గ్రామంలో కరోనా బారిన పడిన పేదలకు మాజీ సర్పంచ్‌ అమ్ముల లక్ష్మణ్‌ నెలకు సరిపడ నిత్యావసర స రుకులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు ఎవరు అధైర్య పడ వద్దని అన్నారు. కరోనా బారిన పడిన కుటుంబలకు అన్ని విధాలుగా అదు కుంటానని తెలిపారు. ఈ కార్య క్ర మంలో సర్పంచ్‌ కాట శ్రీధర్‌, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T06:10:30+05:30 IST