వాడీవేడిగా GHMC కౌన్సిల్ సమావేశం
ABN , First Publish Date - 2021-12-18T17:28:09+05:30 IST
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా జరుగుతోంది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా జరుగుతోంది. ప్రజా సమస్యలపై కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు కౌన్సిల్ సమావేశంలో ఏకరువు పెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో స్మశాన వాటికల నిర్వహణ దారుణంగా ఉందని, అసలు గ్రేటర్లో ఎన్ని స్మశాన వాటికలు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రశ్నించారు.