నేడు నాగార్జునసాగర్లో తరుణ్చుగ్ పర్యటన
ABN , First Publish Date - 2021-02-25T13:02:01+05:30 IST
బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియాలో కార్యకర్తలు, నేతలతో తరుణ్చుగ్ సమావేశంకానున్నారు. ఉపఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. తరుణ్ చుగ్ సమక్షంలో వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరనున్నారు.