కాలేజీకి అని చెప్పి బయటికెళ్లిన యువతి మిస్సింగ్
ABN , First Publish Date - 2021-06-13T13:04:44+05:30 IST
కళాశాలకని వెళ్లిన ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు ఫోన్ చేయగా
హైదరాబాద్ సిటీ/ఆనంద్బాగ్ : మల్కాజిగిరి పీఎస్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. బీజేఆర్నగర్లో నివసించే ముచునపల్లి బాలరాజ్ కుమార్తె వెన్నెల (21) ఘటకేసర్లోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. జూన్ 11 న కళాశాలకని వెళ్లిన ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అవటంతో.. తండ్రి బాలరాజ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.