రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-10-25T06:11:00+05:30 IST
న్యూలోలం వద్ద జాతీయ రహ దారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండంపల్లి గ్రామానికి చెందిన కూనింటి దీపక్(25) అనే యువకుడు మృ తి చెందాడు. దీపక్కు ఇటీవలే సారంగాపూర్ మండలానికి చెం దిన అమ్మాయితో నిశ్చితార్థం జ రిగింది. ఆ అమ్మాయితో కలిసి స్కూటీపై సారంగాపూర్ వెళ్తున్నాడు. న్యూలోలం సమీపంలో టిప్పర్ ఆగ డంతో వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో దీపక్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా అమ్మాయికి తీవ్ర గా యాలయ్యాయి. వెంటనే అమ్మాయిని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.

దిలావర్పూర్, అక్టోబరు 24: న్యూలోలం వద్ద జాతీయ రహ దారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండంపల్లి గ్రామానికి చెందిన కూనింటి దీపక్(25) అనే యువకుడు మృ తి చెందాడు. దీపక్కు ఇటీవలే సారంగాపూర్ మండలానికి చెం దిన అమ్మాయితో నిశ్చితార్థం జ రిగింది. ఆ అమ్మాయితో కలిసి స్కూటీపై సారంగాపూర్ వెళ్తున్నాడు. న్యూలోలం సమీపంలో టిప్పర్ ఆగ డంతో వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో దీపక్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా అమ్మాయికి తీవ్ర గా యాలయ్యాయి. వెంటనే అమ్మాయిని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.