అమ్మవారిని దర్శించుకున్న ఒంగోలు ఎంపీ

ABN , First Publish Date - 2021-03-04T05:55:58+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు.

అమ్మవారిని దర్శించుకున్న ఒంగోలు ఎంపీ
అమ్మవారిని దర్శించుకుంటున్న ఒంగోలు ఎంపీ

బాసర, మార్చి 3 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా నిర్మల్‌ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన మనుమడు తరుణ్‌కు నిర్వహించిన అక్షర శ్రీకార పూజల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-04T05:55:58+05:30 IST