రిమ్స్లో ఫ్లెక్సీ చించివేత
ABN , First Publish Date - 2021-03-07T04:43:00+05:30 IST
యావత్ ప్రపంచానికే టీకా తీసుకొచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి ఆదర్శంగా నిలు స్తే ఈ వ్యాక్సిన్ వేసే క్రమంలో రిమ్స్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రధానమంత్రి మోదీ ఫొటో లేకపోవడంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు ఫ్లెక్సీని చించేశారు.
ఆదిలాబాద్టౌన్, మార్చి6: యావత్ ప్రపంచానికే టీకా తీసుకొచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి ఆదర్శంగా నిలు స్తే ఈ వ్యాక్సిన్ వేసే క్రమంలో రిమ్స్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రధానమంత్రి మోదీ ఫొటో లేకపోవడంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు ఫ్లెక్సీని చించేశారు. మోదీ ఫొ టో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిని తిరిగి అంటించారు. అంతకు ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రిమ్స్లో ఆందోళనకు దిగారు. అటు ఎంపీ సోయంబాపురావ్తో పాటు ఆయన పీఏ లచ్చన్న వ్యాక్సిన్ తీసుకున్నారు.