రైతు వేదికలను హోం క్వారంటైన్గా వినియోగించాలి
ABN , First Publish Date - 2021-04-24T03:43:14+05:30 IST
మండలంలో కరోనా అధికంగా ఉన్నందున రైతు వేదికల ను హోంక్వారంటైన్గా వినియోగించాలని బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రా జుయాదవ్, బీజేపీ నాయకుడు జీవీ రమణ కోరారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వ్యాధి ఉధృతి ఉండడంతో వ్యాధి బారిన పడి పేదలను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
బోథ్, ఏప్రిల్23 : మండలంలో కరోనా అధికంగా ఉన్నందున రైతు వేదికల ను హోంక్వారంటైన్గా వినియోగించాలని బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రా జుయాదవ్, బీజేపీ నాయకుడు జీవీ రమణ కోరారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వ్యాధి ఉధృతి ఉండడంతో వ్యాధి బారిన పడి పేదలను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.